ETV Bharat / state

పులిచింతలకు భారీగా వరద నీరు - water

పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్​ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 6 టీఎంసీలుగా ఉంది.

పులిచింతల ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు
author img

By

Published : Aug 13, 2019, 10:42 AM IST

పులిచింతల ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 6 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి 3.64 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని పొలాలకు వదులుతున్నారు.

ఇవీ చూడండి : డీజీపీని కలిసిన డెమోక్రసీ నాయకులు

పులిచింతల ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 6 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి 3.64 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని పొలాలకు వదులుతున్నారు.

ఇవీ చూడండి : డీజీపీని కలిసిన డెమోక్రసీ నాయకులు

Intro:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ ఆరు టీఎంసీలుగా ఉంది సాగర్ నుంచి మూడు లక్షల 15 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి చేరడం వలన ప్రాజెక్టు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.