ETV Bharat / state

మంత్రుల వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర గందరగోళం - మంత్రుల వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర గందరగోళం

మంత్రుల వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు అప్రజాస్వామికం
author img

By

Published : Sep 13, 2019, 4:39 PM IST

మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు అప్రజాస్వామికం

రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉద్యోగాలు,రాజధాని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉందని తెలిపారు. మంత్రి బొత్స వ్యాఖ్యల వలన రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందని, అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అన్నారు. వాస్తవాలను తెలియజేసే మీడియా చానెళ్లను నిలిపివేయడం అప్రజాస్వామికమని,మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టువంటిదని రామకృష్ణ అన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ సరిహద్దులో చంద్రబాబు వాహనం.. అసలేం జరిగింది!

మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు అప్రజాస్వామికం

రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉద్యోగాలు,రాజధాని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉందని తెలిపారు. మంత్రి బొత్స వ్యాఖ్యల వలన రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందని, అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అన్నారు. వాస్తవాలను తెలియజేసే మీడియా చానెళ్లను నిలిపివేయడం అప్రజాస్వామికమని,మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టువంటిదని రామకృష్ణ అన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ సరిహద్దులో చంద్రబాబు వాహనం.. అసలేం జరిగింది!

Intro:AP_cdp_46_13_housing stalam_akramana_Av_Ap100
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి లోని గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన కొంత స్థలాన్ని ఓ వ్యక్తి ఇ ఆక్రమించడంటూ ఆ శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభం ఇటు రెవెన్యూ అధికారులకు ఆటో శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన అందించిన సమాచారం మేరకు రాజంపేట మండలం బోయనపల్లె లో గృహ నిర్మాణ శాఖ నిర్మిత కేంద్రం కోసం 1993 ప్రాంతంలో 4.13 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్థలానికి పక్కన ఖాళీగా ఉన్న మరో ఎకరా స్థలంలో కూడా గృహ నిర్మాణ శాఖ సంబంధించిన సామగ్రిని నిల్వ చేసి కంచె వేసుకున్నాం.. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ కంచె వేసిన ఎకరా స్థలం తమదంటూ ఓ వ్యక్తి వచ్చి జెసిబి తో చదువు వేశాడని, ఇందులో గృహ నిర్మాణ శాఖ సంబంధించిన స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించి కంచి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సర్వే చేసి గృహ నిర్మాణ శాఖ ఇచ్చిన స్థలాన్ని చూపాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఈ సమాచారాన్ని మా శాఖ ఉన్నతాధికారి తెలియజేశామని ని చెప్పారు దీనిపై స్థానిక తహసిల్దార్ రవిశంకర్రెడ్డి ని వివరణ కోరగా త్వరలో సర్వే చేస్తామని, ఎవరి స్థలం ఎంతో తెలుస్తుందని తెలిపారు.


Body:గృహ నిర్మాణ శాఖ స్థలం ఆక్రమణ ఫిర్యాదు


Conclusion:గృహ నిర్మాణ శాఖ ఈఈ పద్మనాభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.