ETV Bharat / state

జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది: జవహర్

author img

By

Published : Jun 17, 2021, 4:14 PM IST

జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. నాడు నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు.

మాజీ మంత్రి జవహర్
మాజీ మంత్రి జవహర్

సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మండిపడ్డారు. లోకేశ్​పై పంతంతోనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా కరోనా సమయంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాడు - నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు. ఫ్యాప్టోకు విద్యాశాఖ సంచాలకులు నోటీసులివ్వడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో భాగంగానే ఈ నోటీసులిచ్చారని జవహర్‌ విమర్శించారు.

సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మండిపడ్డారు. లోకేశ్​పై పంతంతోనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా కరోనా సమయంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాడు - నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు. ఫ్యాప్టోకు విద్యాశాఖ సంచాలకులు నోటీసులివ్వడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో భాగంగానే ఈ నోటీసులిచ్చారని జవహర్‌ విమర్శించారు.

ఇదీ చదవండి:

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్​గా ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.