ETV Bharat / state

వైభవంగా షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

author img

By

Published : Dec 3, 2020, 3:23 PM IST

విజయవాడ న్యూరాజేశ్వరిపేటలోని షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షిక వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యఅతిధిగా హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా శిరిడిసాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం
వైభవంగా శిరిడిసాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

విజయవాడ న్యూరాజేశ్వరిపేటలోని షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వేడుకలో రాష్ట్ర సమాచార కమిషనర్​ ఐలాపురం రాజయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

విజయవాడ న్యూరాజేశ్వరిపేటలోని షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వేడుకలో రాష్ట్ర సమాచార కమిషనర్​ ఐలాపురం రాజయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

కృష్ణాయపాలెం: చేతులకు సంకెళ్లతో రైతుల నిరసన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.