ETV Bharat / state

కొత్త సర్పంచులకు వైకాపా నేతల సత్కారం

author img

By

Published : Feb 10, 2021, 8:18 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గెలిచిన 51 మంది సర్పంచ్​లకు వైకాపా తరఫున సత్కార కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

felicitation to sarpanch candidates in jaggayapeta in krishna district
జగ్గయ్యపేటలో గెలిచిన సర్పంచులకు సన్మానం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 66 పంచాయతీల్లో 51 పంచాయతీల్లో సర్పంచ్ లుగా గెలిచిన వారిని.. వైకాపా నేతలు సత్కరించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరయ్యారు. తమ పనితీరుకు నిదర్శనంగా ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 66 పంచాయతీల్లో 51 పంచాయతీల్లో సర్పంచ్ లుగా గెలిచిన వారిని.. వైకాపా నేతలు సత్కరించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరయ్యారు. తమ పనితీరుకు నిదర్శనంగా ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:

తెదేపా కార్యాలయంపై దాడి.. సామగ్రితో పాటు వాహనాలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.