కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 66 పంచాయతీల్లో 51 పంచాయతీల్లో సర్పంచ్ లుగా గెలిచిన వారిని.. వైకాపా నేతలు సత్కరించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరయ్యారు. తమ పనితీరుకు నిదర్శనంగా ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: