కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో... చెరువులో పడి తండ్రీకొడుకులు మరణించారు. చేపలు పట్టేందుకు చెరువు మధ్యలోకి వెళ్లగా...ఊబిలో ఇరుక్కున్నారు. గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెరువులో పడి తండ్రీకొడుకులు మృతి
చెరువులో పడి తండ్రీకొడుకులు మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా చెక్కపల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
![చెరువులో పడి తండ్రీకొడుకులు మృతి చెరువులో పడి తండ్రీకొడుకులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6937130-247-6937130-1587815938674.jpg?imwidth=3840)
చెరువులో పడి తండ్రీకొడుకులు మృతి
కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో... చెరువులో పడి తండ్రీకొడుకులు మరణించారు. చేపలు పట్టేందుకు చెరువు మధ్యలోకి వెళ్లగా...ఊబిలో ఇరుక్కున్నారు. గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి