ETV Bharat / state

కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి

ఇంటి నుంచి పొలానికి వెళ్లిన రైతు పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

author img

By

Published : Sep 12, 2019, 7:06 PM IST

'కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి'
'కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి'

కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో మర్రి వీరభద్రరావు అనే రైతు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వరి నారు తీసుకుని వెళుతున్న సమయంలో పొలంలోని కరెంట్ వైర్లు తగలి మృతి చెందాడు.

'కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి'

కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో మర్రి వీరభద్రరావు అనే రైతు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వరి నారు తీసుకుని వెళుతున్న సమయంలో పొలంలోని కరెంట్ వైర్లు తగలి మృతి చెందాడు.

ఇది చూడండి:

కరెంట్​షాక్ తగిలి... యువకుడికి తీవ్ర గాయాలు

Intro: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కిరణ్మయి డిగ్రీ కళాశాలలో జాబ్ మేల జరిగింది పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో లో జిల్లా కలెక్టర్ జె నివాస్ సీతంపేట itda పి ఓ సాయి కాంత్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి జాబ్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గురువారం నిర్వహించిన 18 ఇది కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఆయా కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు పాతపట్నం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది అభ్యర్థులు హాజరయ్యారు విద్యార్హతలను కంపెనీల ప్రతినిధులు పరిశీలించి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ఫ


Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.