ETV Bharat / state

విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్​శాఖ మంత్రి పర్యటన - krishna district

విజయవాడ ముంపు ప్రాంతాల బాధితులను ఎక్సైజ్​శాఖ మంత్రి నారాయణస్వామి పరామర్శించారు. నిరాశ్రయులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

exicise minister visted to the vijayawada floodede places in krishna district
author img

By

Published : Aug 23, 2019, 4:28 PM IST

ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి

కృష్ణాజిల్లా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పర్యటించారు. రాణిగారితోట, భూపేష్ గుప్తానగర్, బాలాజీనగర్ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. కరకట్టపై రిటర్నింగ్ వాల్ నిర్మించి వరదల నుంచి కాపాడాలని స్థానికులు మంత్రిని కోరారు. స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నిరుపేదలందరికి ఇళ్లపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చౌకధరల డిపోల్లో నిత్యావసర వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేశారు.

ఇదీచూడండి.వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు...ప్రభుత్వ వైపరీత్యం : చంద్రబాబు

ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి

కృష్ణాజిల్లా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పర్యటించారు. రాణిగారితోట, భూపేష్ గుప్తానగర్, బాలాజీనగర్ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. కరకట్టపై రిటర్నింగ్ వాల్ నిర్మించి వరదల నుంచి కాపాడాలని స్థానికులు మంత్రిని కోరారు. స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నిరుపేదలందరికి ఇళ్లపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చౌకధరల డిపోల్లో నిత్యావసర వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేశారు.

ఇదీచూడండి.వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు...ప్రభుత్వ వైపరీత్యం : చంద్రబాబు

Intro:జలాశయం నీటి ప్రవాహంBody:నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 30 వెల క్యూసెకుల వరద ప్రవాహం వచ్చి చెరుతుంది.దీంతో రైతు అంనందం వ్యక్తపరుస్తున్నారు. కృష్ణజలాలు పోతిరెడ్డి పాడు హెడ్ రెగులెటర్ నుంచి వస్తున్న వరద మరియు‌ కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలు కలిపి 30 వెల క్యూసెకుల వరద ప్రవాహం వస్తుంది ప్రస్తుత జలాశయం లో 10 tmc ల వరకు నిల్వవున్నాయి జలశాయంలో 78 tmc వరకు నీటి నిల్వ చెసుకో వచ్చు రోజు రోజు కి వరద ప్రవాహం పెరుగుతూవుంది నెల్లూరు జిల్లా వర్షాభావ పరిస్తుతులు‌ లెకపోయిన ఈ వరద ప్రవాహం ఇలాగె కోనసాగి సోమశిల కండలెరు జలాశయాలు నిండితె జిల్లా మోత్తం పంటల తో సస్యశామలం అవుతుందని తాగు నీటి కష్టాలు కూడా తీరుతాయని రైతులు అంటున్నారుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు‌ జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.