ETV Bharat / state

పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన - exam results latest

లాక్​డౌన్​ సడలింపులతో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని 2 పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు.

Examination of Postgraduate
పదోతరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలన
author img

By

Published : May 18, 2020, 3:00 PM IST

పదో తరగతి పరీక్షా కేంద్రాలను కోడూరు మండల ఎంఈఓ రామదాసు పరిశీలించారు. మండలంలో మొత్తం 350 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదికి 12 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించనున్నారు. బెంచ్​కు ఒక్క విద్యార్థికి మాత్రమే కేటాయించినట్లు ఎంఈఓ పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షా కేంద్రాలను కోడూరు మండల ఎంఈఓ రామదాసు పరిశీలించారు. మండలంలో మొత్తం 350 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదికి 12 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించనున్నారు. బెంచ్​కు ఒక్క విద్యార్థికి మాత్రమే కేటాయించినట్లు ఎంఈఓ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ఈ వారం ఎండలు మండే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.