ETV Bharat / state

వైకాపా ఇసుక దోపిడిపై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని

author img

By

Published : Jun 1, 2020, 2:44 PM IST

రాష్ట్రంలో వైకాపా నేతలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇసుక కొరత సృష్టించి సామాన్యులకు దొరక్కుండా చేశారని మండిపడ్డారు.

devineni uma
devineni uma

దేవినేని ఉమా ట్వీట్
దేవినేని ఉమా ట్వీట్

ఉచిత ఇసుకను రద్దుచేసి.. కొరత సృష్టించి.. వైకాపా ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఏడాది వైకాపా పాలనలో మంత్రులు శాసనసభ్యులు, నాయకులు లక్షలాది టన్నుల ఇసుకను గుట్టలుగా పోసి దోపిడీ చేశారన్నారు.

సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకడం లేదని ఆవేదన చెందారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

దేవినేని ఉమా ట్వీట్
దేవినేని ఉమా ట్వీట్

ఉచిత ఇసుకను రద్దుచేసి.. కొరత సృష్టించి.. వైకాపా ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఏడాది వైకాపా పాలనలో మంత్రులు శాసనసభ్యులు, నాయకులు లక్షలాది టన్నుల ఇసుకను గుట్టలుగా పోసి దోపిడీ చేశారన్నారు.

సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకడం లేదని ఆవేదన చెందారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.