కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని పరిపాలన విభాగంలో నాలుగు సెక్షన్లలోని కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలోని కొన్ని విభాగాల్లోని సిబ్బందికి పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ విభాగాలను శానిటైజ్ చేయించడంతో పాటు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి