ETV Bharat / state

ఉచిత ఇసుక సరఫరాపై కలెక్టర్ సమీక్ష - కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. సెప్టెంబరు 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుందని అప్పటి వరకు సమస్య రాకుండా చూడాలని సూచించారు.

ఉచిత ఇసుక సరఫరాపై కలెక్టర్ సమీక్ష
author img

By

Published : Aug 2, 2019, 5:44 PM IST

ఉచిత ఇసుక సరఫరాపై కలెక్టర్ సమీక్ష

ఉచిత ఇసుక సరఫరాపై... కృష్ణా జిల్లా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ సమీక్ష నిర్వహించారు. తహశీల్దారుకు దరఖాస్తు చేసిన వారికి ఇసుక మంజూరు స్లిప్‌లు అందజేస్తున్నామన్నారు. 40 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. సెప్టెంబరు ఐదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమల్లోకి తేనుందని పేర్కొన్నారు. ఈలోగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా మినరల్‌ ఫండ్‌ నిధుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

ఉచిత ఇసుక సరఫరాపై కలెక్టర్ సమీక్ష

ఉచిత ఇసుక సరఫరాపై... కృష్ణా జిల్లా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ సమీక్ష నిర్వహించారు. తహశీల్దారుకు దరఖాస్తు చేసిన వారికి ఇసుక మంజూరు స్లిప్‌లు అందజేస్తున్నామన్నారు. 40 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. సెప్టెంబరు ఐదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమల్లోకి తేనుందని పేర్కొన్నారు. ఈలోగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా మినరల్‌ ఫండ్‌ నిధుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

Intro:


Body:Ap-tpt-77-02-vediki tamoataa-Avb-Ap10102

చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఈ ఏడాది భారీగా వేడి చోటు చేసుకోవడంతో కొన్ని పంటలు అధిక వేడికి దెబ్బతిని కరువు పీడిత రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.
వర్షాభావం సాగునీటి కొరత, తీవ్ర వేడి చోటు చేసుకోవడంతో పడమటి నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, వాల్మీకి పురం, పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో టమోటా పంట తీవ్రంగా దెబ్బతింది. ఆంధ్రా ఊటీగా పేరుంది న మదనపల్లె ప్రాంతంలోనూ ఈ ఏడాది భానుడు తీవ్రంగా విజృంభించాడు 40 డిగ్రీలకు పైగా సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ గా పేరొందిన మదనపల్లె మార్కెట్ యార్డుకు టమోటా ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎండవేడికి, సాగునీటి కొరత కూడా తోడై ఈ ప్రాంతంలో జనవరి నుంచి ఏప్రిల్ ,మే,జూన్ మాసాలలో సాగుచేసిన టమోటా తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే లో వేసిన టమోటా ఎక్కువ నష్టం వాటిల్లే చేసింది. జిల్లా పరిధిలో 42 వేల ఎకరాలలో టమోటా సాగు అవుతుంది. ఈ విస్తీర్ణంలో సగానికి పైగానే మదనపల్లి డివిజన్లో సాగవుతుంది. మదనపల్లె టమోటా మార్కెట్ కు రోజుకు 700 నుంచి 750 టన్నుల వరకు టమోటా రావాల్సి ఉండగా, ఎండవేడికి సాగునీటి కొరత వల్ల బాగా దెబ్బతిని మార్కెట్కు వచ్చే రైతుల సంఖ్య గణనీయంగా పడిపోయి 500 టన్నుల లోపే కాయలు వస్తున్నాయని మార్కెట్ పాలకవర్గం పేర్కొంటుంది. ఆగస్టు మాసం ప్రారంభమైనా వేడి ఇంకా తగ్గలేదని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వేడి కారణంగా టమోటో కాయలు పెరుగుదలను నశించి గోలి లాగా తయారయ్యాయి. మార్కెట్కు తీసుకెళ్లినా ఏ మాత్రం వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. కాయల తూకం లోనూ బరువు భారీగా పడిపోతుంది. వేడికి చెట్ల ఎదుగుదల కూడా లేకుండా నటించి కాండాలు ఆకులు ముడుచుకు పోయి కనిపిస్తున్నాయి . ఆకుముడత బూడిద రంగు తెగులు పోతాయి కాండం రోగము వచ్చి చాలా వరకు పూర్ణ దశలోనే రాలి పోయింది. జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు 12వేల 500 ఎకరాల్లో టమాటో సాగు చేశారు అప్పట్లో సాగుచేసిన టమోటా మొత్తానికి ఈ పరిస్థితి నెలకొంది. ఎకరా విస్తీర్ణంలో టమోటా సాగు చేయడానికి 1. 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి మాత్రం పైసా కూడా రాకపోవడంతో కరువు పీడిత ప్రాంత రైతాంగం కంటతడి పెడుతుంది.


Av -Dhandevandlapalle mahila Raithu
Av-mandhalavaripalle mahila Raithu
Av- soujanya- udhyanavana saakhadhi karini


R.sivaReddy kit no 863 tbpl
8008574616

Jai kisan ku evvagalaru



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.