ETV Bharat / state

సీఎం జగన్​ తక్కెళ్లపాడు పర్యటనకు అధికారుల ఏర్పాట్లు

author img

By

Published : Dec 13, 2020, 1:07 PM IST

కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21న కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం తక్కెళ్లపాడులో వైఎస్‌ఆర్‌-జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం’ పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టునున్నారు.

Arrangements of officials for the visit of CM Jagan Thakkellapadam
సీఎం జగన్​ తక్కెళ్లపాడు పర్యటనకు అధికారుల ఏర్పాట్లు

డిసెంబర్ 21న కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌-జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం’ పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీకి సీఎం జగన్ తక్కెళ్లపాడులో శ్రీకారం చుట్టనున్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ ఇంతియాజ్​, ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు , పలు అధికారులు సమావేశమై చర్చలు జరిపారు.

డిసెంబర్ 21న కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌-జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం’ పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీకి సీఎం జగన్ తక్కెళ్లపాడులో శ్రీకారం చుట్టనున్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ ఇంతియాజ్​, ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు , పలు అధికారులు సమావేశమై చర్చలు జరిపారు.

ఇదీ చదవండి: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.