ETV Bharat / state

రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు

author img

By

Published : Apr 2, 2020, 11:22 AM IST

Updated : Apr 2, 2020, 8:49 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​లో​ పాల్గొని వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. ఇప్పటివరకు 123 మంది అనుమానితులకు నమూనా పరీక్షలు చేశారు. వీరిలో 112 మందికి నెగిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఒక్క రోజే 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడం గమనార్హం.

జిల్లా కేసుల సంఖ్య
కృష్ణా23
నెల్లూరు21
గుంటూరు20
ప్రకాశం17
కడప16
పశ్చిమగోదావరి14
విశాఖ11
తూర్పుగోదావరి9
చిత్తూరు9
అనంతపురం2
కర్నూలు1

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. ఇప్పటివరకు 123 మంది అనుమానితులకు నమూనా పరీక్షలు చేశారు. వీరిలో 112 మందికి నెగిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఒక్క రోజే 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడం గమనార్హం.

జిల్లా కేసుల సంఖ్య
కృష్ణా23
నెల్లూరు21
గుంటూరు20
ప్రకాశం17
కడప16
పశ్చిమగోదావరి14
విశాఖ11
తూర్పుగోదావరి9
చిత్తూరు9
అనంతపురం2
కర్నూలు1

ఇదీ చూడండి:

దేశంలో 1,834కు చేరిన కరోనా కేసులు.. 41 మంది మృతి

Last Updated : Apr 2, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.