ETV Bharat / state

ఉద్యోగుల సమస్యలపై.. ఈనెల 21న అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ భేటీ - ఈనెల 21న అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ భేటీ

ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన.. అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు.

ap employees associations
ap cs to met employess
author img

By

Published : Oct 18, 2021, 6:22 PM IST

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముహుర్తం నిర్ణయించారు. ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన సమావేశం కానున్నారు(AP CS MEETING WITH EMPLOYEE UNIONS NEWS). ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి అన్ని శాఖల కార్యదర్శలకు సమావేశం నోట్​ను పంపారు.

ఇదీ చదవండి:

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముహుర్తం నిర్ణయించారు. ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన సమావేశం కానున్నారు(AP CS MEETING WITH EMPLOYEE UNIONS NEWS). ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి అన్ని శాఖల కార్యదర్శలకు సమావేశం నోట్​ను పంపారు.

ఇదీ చదవండి:

ap financial crisis: బడ్జెట్ బోల్తా.. ఆదాయాన్ని మించిన అప్పులు.. పథకాల సంగతేెంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.