ETV Bharat / state

ఆంధ్రబ్యాంకు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అఖిలపక్షం - round table meet

ఆంధ్రా బ్యాంక్ విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అఖిలపక్షనేతలు డిమాండ్​ చేశారు.

బ్యాంకుల విలీనం
author img

By

Published : Sep 7, 2019, 6:49 PM IST

విజయవాడలో అఖిలపక్ష సమావేశం

ఆంధ్రా బ్యాంక్ విలీన నిర్ణయాన్ని అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించినఅఖిలపక్ష సమావేశంలో వామపక్ష నేతలు మధు, రామకృష్ణ తోపాటు, పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, టీడీపీ నేత వర్ల రామయ్య , బ్యాంక్ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జి.డి.పి తిరోగమనంను కప్పిపుచ్చడానికే,కేంద్రం ఈ తప్పుడు నిర్ణయం తీసుకుందని రామకృష్ణ ఆరోపించారు. సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ ను స్థాపిస్తే,ఆంధ్ర కోడలు సీతారామన్ బ్యాంకును మూసివేసేందుకు యత్నిస్తున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనంపై ఆంధ్రుల అత్మాభిమానాకి మచ్చవంటిదని వర్ల రామయ్య అన్నారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చేస్తామని అఖిలపక్షనేతలు హెచ్చరించారు.

ఇవీ చదవండి...విలీనం తప్పదంటే... 'ఆంధ్రాబ్యాంక్‌'గానే కొనసాగించండి!

విజయవాడలో అఖిలపక్ష సమావేశం

ఆంధ్రా బ్యాంక్ విలీన నిర్ణయాన్ని అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించినఅఖిలపక్ష సమావేశంలో వామపక్ష నేతలు మధు, రామకృష్ణ తోపాటు, పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, టీడీపీ నేత వర్ల రామయ్య , బ్యాంక్ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జి.డి.పి తిరోగమనంను కప్పిపుచ్చడానికే,కేంద్రం ఈ తప్పుడు నిర్ణయం తీసుకుందని రామకృష్ణ ఆరోపించారు. సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ ను స్థాపిస్తే,ఆంధ్ర కోడలు సీతారామన్ బ్యాంకును మూసివేసేందుకు యత్నిస్తున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనంపై ఆంధ్రుల అత్మాభిమానాకి మచ్చవంటిదని వర్ల రామయ్య అన్నారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చేస్తామని అఖిలపక్షనేతలు హెచ్చరించారు.

ఇవీ చదవండి...విలీనం తప్పదంటే... 'ఆంధ్రాబ్యాంక్‌'గానే కొనసాగించండి!

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్...గుంటూరు వడ్డీ వ్యాపారం పేరుతో అవసరాలకు డబ్బులు తీసుకునే వారిని జలాగల పీడిస్తున్న ఓ వడ్డీ వ్యాపారుస్తుడుని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నాజ్ సెంటర్ లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న కొండమడుగుల రత్నారెడ్డి ఉద్యగస్తులను టార్గెట్ చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను వేధిస్తున్నారని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజా తెలిపారు. బాధితుడు నూతలపాటి సుధాకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి వడ్డీ వ్యాపారి రత్నారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతిని వద్ద నుండి 225 ఏటీఎం కార్డులు, లక్షా 40 వేల నగదు, 35 పాస్ పుస్తకాలు, 102 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 కాళీ చెక్కులు, 8 పట్టాదారు పాసు పుస్తకాలు, 20 దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుప్రజా తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుప్రజ వివరించారు


Body:బైట్....కె సుప్రజా, గుంటూరు తూర్పు డిఎస్పీ.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.