ETV Bharat / state

ACCIDENT: కైకలూరులో వేరువేరు ప్రమాదాల్లో.. ముగ్గురు మృతి - AP CRIME NEWS

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Aug 31, 2021, 9:08 AM IST

Updated : Aug 31, 2021, 10:05 AM IST

09:05 August 31

accident in kaikaluru father son died krishna district

కృష్ణా జిల్లా కైకలూరు మండలం మేమవరప్పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి వెంకటేశ్వరరావు, కుమారుడు బాలు మృతి చెందారు. మృతులు కలిదిండి మండలం సానారుద్రవరం వాసులుగా గుర్తించారు.

విద్యుదాఘాతంతో..

కైకలూరు మండలం రామవరంలో మరో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ రత్నంరాజు అనే వ్యక్తి మృతి చెందారు.

ఇదీ చదవండి:NAVANEETHA SEVA: తిరుమలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. నవనీత సేవ ప్రారంభం..!

09:05 August 31

accident in kaikaluru father son died krishna district

కృష్ణా జిల్లా కైకలూరు మండలం మేమవరప్పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి వెంకటేశ్వరరావు, కుమారుడు బాలు మృతి చెందారు. మృతులు కలిదిండి మండలం సానారుద్రవరం వాసులుగా గుర్తించారు.

విద్యుదాఘాతంతో..

కైకలూరు మండలం రామవరంలో మరో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ రత్నంరాజు అనే వ్యక్తి మృతి చెందారు.

ఇదీ చదవండి:NAVANEETHA SEVA: తిరుమలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. నవనీత సేవ ప్రారంభం..!

Last Updated : Aug 31, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.