ETV Bharat / state

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి గల్లంతు.. - krishna district

తన ఆటోని శుభ్రపరచుకుందాం అనుకున్నాడు. చక్కగా కడుగుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయాడు.. అతని కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.

కాలువలో పడి వ్యక్తి గల్లంతు
author img

By

Published : Aug 25, 2019, 10:37 PM IST

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మర్రివాడలో విషాదం చోటు చేసుకుంది. మంటాడరెడ్డి పాలెంకు చెందిన కొయ్య పవన్​కుమార్ పుల్లేటు కాలువలో ఆటో కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపొయాడు. గల్లంతైన పవన్ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. దొరికితే బాగుండు అనుకుంటూ ఊరువాడ వెతుకుతున్నారు.

ఇదీ చూడండి:విశాఖలో గుట్కా కేంద్రం గుట్టురట్టు

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మర్రివాడలో విషాదం చోటు చేసుకుంది. మంటాడరెడ్డి పాలెంకు చెందిన కొయ్య పవన్​కుమార్ పుల్లేటు కాలువలో ఆటో కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపొయాడు. గల్లంతైన పవన్ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. దొరికితే బాగుండు అనుకుంటూ ఊరువాడ వెతుకుతున్నారు.

ఇదీ చూడండి:విశాఖలో గుట్కా కేంద్రం గుట్టురట్టు

Intro:333Body:999Conclusion:కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పెద్ద మనవడు విహాన్ రెడ్డి (7) అనే బాలుడు డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు కి తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.