ఈతకు వెళ్లిన ఓ యువకుడు మరణించిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. పట్టణంలోని 19వ వార్డుకు చెందిన మామిడి భద్రి అనే యువకుడు.. అమరావతి మేజర్ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైనట్లు అతడి బంధువులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వగా.. గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: