ETV Bharat / state

5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య

author img

By

Published : Jan 5, 2020, 8:29 PM IST

అన్ని జిల్లాలకు సమ దూరమైన అమరావతిని కాదని, మరో ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సమంజసం కాదని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. రాజధాని అమరావతి కోసం మంగళగిరిలో రాజకీయ ఐకాస చేస్తున్న నిరాహార దీక్షకు వర్ల రామయ్య మద్దతు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో సీఎం జగన్ చిచ్చు పెట్టారంటూ మండిపడ్డారు.

తెదేపా నేత వర్ల రామయ్య
తెదేపా నేత వర్ల రామయ్య
Intro:AP_GNT_26_04_VARLA_RAMAIAH_DEEKSHA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.