ETV Bharat / state

హోంమంత్రిని కలిసిన సగర కార్పొరేషన్ డైరెక్టర్ - ఏపీలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు వార్తల

బీసీ సగర కార్పొరేషన్ డైరెక్టర్​గా నియమితులైన మందారి నారాయణమ్మ... హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

uppara development corporation
uppara development corporation
author img

By

Published : Oct 21, 2020, 10:38 PM IST

బీసీ సగర కమ్యూనిటీ (ఉప్పర) డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన మందారి నారాయణమ్మ.. హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్​కు బీసీలందరూ రుణపడి ఉంటారని నారాయణమ్మ తెలిపారు.

ఇదీ చదవండి:

బీసీ సగర కమ్యూనిటీ (ఉప్పర) డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన మందారి నారాయణమ్మ.. హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్​కు బీసీలందరూ రుణపడి ఉంటారని నారాయణమ్మ తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.