ETV Bharat / state

హోంమంత్రిని కలిసిన సగర కార్పొరేషన్ డైరెక్టర్

బీసీ సగర కార్పొరేషన్ డైరెక్టర్​గా నియమితులైన మందారి నారాయణమ్మ... హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Oct 21, 2020, 10:38 PM IST

uppara development corporation
uppara development corporation

బీసీ సగర కమ్యూనిటీ (ఉప్పర) డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన మందారి నారాయణమ్మ.. హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్​కు బీసీలందరూ రుణపడి ఉంటారని నారాయణమ్మ తెలిపారు.

ఇదీ చదవండి:

బీసీ సగర కమ్యూనిటీ (ఉప్పర) డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన మందారి నారాయణమ్మ.. హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్​కు బీసీలందరూ రుణపడి ఉంటారని నారాయణమ్మ తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.