ETV Bharat / state

డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం..ఇద్దరు మృతి

author img

By

Published : Sep 13, 2019, 12:25 PM IST

ఆత్మకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, ఘటన స్థలంలోనే మృతి చెందారు. వాహన చోదకుడు నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు బలి
డ్రైవర్ నిద్రమత్తుతో రెండు నిండు ప్రాణాలు బలి

గుంటూరుజిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మడగాంకు చెందిన నలుగురు, గుంటూరులో మేకలు కొనుగోలు చేసేందుకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు వాహనం ఆత్మకూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టడంతో, ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తుతో రెండు నిండు ప్రాణాలు బలి

గుంటూరుజిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మడగాంకు చెందిన నలుగురు, గుంటూరులో మేకలు కొనుగోలు చేసేందుకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు వాహనం ఆత్మకూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టడంతో, ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

తెదేపా కార్యకర్తకు కత్తిపోట్లు... లోకేశ్ ఆగ్రహం..!

Intro:యాంకర్ బై టు
గోదావరి వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కే ఏనుగు పల్లి లంకలో మత్స్యకారుడు పాము కాటుకు గురయ్యాడు ఈ గ్రామానికి చెందిన కొల్లాటి శ్రీనివాసరావు కుటుంబం పూరి గుడిసెలో నివసిస్తుంది ఆ ఇంటి చుట్టూ వరద నీరు చేరింది ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము శ్రీనివాసరావు కాటేసింది ఆయనను పి గన్నవరం సామాజిక ఆసుపత్రి లో ప్రాథమిక చికిత్స అందించి నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు వరదల కారణంగా గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు

కొల్లాటి శ్రీనివాసరావు పాము కాటుకు గురైన వ్యక్తి
బై టు తూర్పుగోదావరి జిల్లా కే ఏనుగుపల్లి లంక
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:పాము కాటుకు


Conclusion:వరద పాముకాటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.