ETV Bharat / state

మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు - మాచర్ల దాడి ఘటన

గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తురక కిశోర్, బత్తుల నాగరాజు, మల్లెల గోపీలను అరెస్టు చేసి వారిపై ఐపీసీ సెక్షన్​ 307 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని మాచర్ల కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండ్ విధించింది.

మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్టు
మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్టు
author img

By

Published : Mar 13, 2020, 9:11 PM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.