ETV Bharat / state

కాటేసిన కరోనా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - Corona dead in the dhungirala

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది.

కరోనాతో ముగ్గురు మృతి
కరోనాతో ముగ్గురు మృతి
author img

By

Published : May 16, 2021, 9:40 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కెమిశెట్టి నటరాజేశ్వరి(56) అనే ఉపాధ్యాయురాలు..ఈనెల 4న కరోనాతో మృతి చెందారు. ఆమె పెద్దకుమారుడు ప్రదీప్ చంద్ర (35) సైతం.. ఈనెల 11న కోవిడ్​తో మరణించారు.

చిన్న కుమారుడు విజయకృష్ణ (32) ను కూడా కరోనా బలి తీసుకుంది. ఆయన నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురిని కోల్పోయిన కుటుంబీకులు.. తీవ్ర విషాదంలో ఉన్నారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కెమిశెట్టి నటరాజేశ్వరి(56) అనే ఉపాధ్యాయురాలు..ఈనెల 4న కరోనాతో మృతి చెందారు. ఆమె పెద్దకుమారుడు ప్రదీప్ చంద్ర (35) సైతం.. ఈనెల 11న కోవిడ్​తో మరణించారు.

చిన్న కుమారుడు విజయకృష్ణ (32) ను కూడా కరోనా బలి తీసుకుంది. ఆయన నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురిని కోల్పోయిన కుటుంబీకులు.. తీవ్ర విషాదంలో ఉన్నారు.

ఇదీ చదవండి:

కరోనా కష్టకాలంలో సాయి సేవా ట్రస్టు మానవతా స్ఫూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.