గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వారికి అభినందలు తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా మంచిపేరుతో అందరిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు.
పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణం - gunturdistrict
పిడుగురాళ్లలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
new working class swearing progaram at guntur
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వారికి అభినందలు తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా మంచిపేరుతో అందరిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు.
Intro:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023
ETV Contribyutar: Satyanarayana(RJY CITY)
East Godavari.
( ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గానుగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది . గ్రామ శివారు వద్ద అ బైక్ ను ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వీరి కుమారుడు కి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Body:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023
Conclusion:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023
ETV Contribyutar: Satyanarayana(RJY CITY)
East Godavari.
( ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గానుగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది . గ్రామ శివారు వద్ద అ బైక్ ను ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వీరి కుమారుడు కి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Body:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023
Conclusion:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023