ETV Bharat / state

'పది' పరీక్షలపై కరోనా ప్రభావం

author img

By

Published : Mar 24, 2020, 12:46 PM IST

కరోనా ప్రభావం దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్​పై... నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడించారు.

tenth eaxms postponed
పదో తరగతి పరీక్షలు వాయిదా

ఈ నెల 31న ప్రారంభం కావాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్, ఐసెట్ ఆన్​లైన్ దరఖాస్తుల గడువును పొడగించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు... తాజా నోటిఫికేషన్‌ త్వరలో వెల్లడించనున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ నెల 31న ప్రారంభం కావాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్, ఐసెట్ ఆన్​లైన్ దరఖాస్తుల గడువును పొడగించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు... తాజా నోటిఫికేషన్‌ త్వరలో వెల్లడించనున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​.. జిల్లాకో కాల్​ సెంటర్​ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.