ETV Bharat / state

బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి: తెదేపా - గుంటూరు జిల్లా వార్తలు

బలహీన వర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మర్రుప్రోలు వారిపాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp comments
tdp comments
author img

By

Published : Sep 12, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారి పాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిలదీసిన బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడారు. తెదేపా నేతలు మర్రుప్రోలు వారి పాలెం సందర్శించారు.

బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో బలహీనవర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారి పాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిలదీసిన బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడారు. తెదేపా నేతలు మర్రుప్రోలు వారి పాలెం సందర్శించారు.

బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో బలహీనవర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,901 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.