ETV Bharat / state

గుంటూరులో స్వరూపానందస్వామికి అమరావతి నిరసన సెగ

author img

By

Published : Feb 7, 2020, 2:07 PM IST

Updated : Feb 7, 2020, 2:40 PM IST

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వేంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వరూపానంద స్వామి వాహనానికి అడ్డుకున్నారు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చూడాలన్నారు.

swarupananda struck by amaravathi protest in guntur
గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ
గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ

గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ

ఇవీ చదవండి.. అదే హోరు.. 52వ రోజుకు చేరిన అమరావతి పోరు

Last Updated : Feb 7, 2020, 2:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.