ETV Bharat / state

జాతీయ రహదారుల ముట్టడికి రైతు సంఘాల పిలుపు - Farmer unions latest news update

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈనెల 5న జిల్లాలోని అన్ని జాతీయ రహదారులను ముట్టడించి ధర్నా చేస్తామని గుంటూరులో ఆయన వెల్లడించారు.

State Farmers Association
రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్
author img

By

Published : Nov 1, 2020, 2:22 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఈనెల 5న జిల్లాలోని అన్ని జాతీయ రహదారులను ముట్టడించి ధర్నా చేస్తామని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు.

అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులకు నష్టాన్ని కలిగించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని గుంటూరులో డిమాండ్ చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఈనెల 5న జిల్లాలోని అన్ని జాతీయ రహదారులను ముట్టడించి ధర్నా చేస్తామని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు.

అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులకు నష్టాన్ని కలిగించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని గుంటూరులో డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.