ETV Bharat / state

'నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : Apr 13, 2020, 3:15 PM IST

రాష్ట్రంలో లాక్ డౌన్ వేళ...మద్యం దుకాణాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. గుంటూరులోని సీల్ వేసిన ప్రభుత్వ దుకాణాల్లో మద్యం బాటిళ్లు చోరీ చేస్తున్నారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి... దుకాణం లోపల సరకు మాత్రం మాయం కావటంతో సిబ్బంది పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గ్రామాలు, తండాల్లో నాటుసారా తయారీని ఎక్సైజ్ పోలీసులు అడ్డుకుంటున్నారంటున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఎక్సైజ్  శాఖ డిప్యూటీ కమిషనర్​
ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్​
ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్​

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్​

ఇదీచదవండి

గల్ఫ్‌ దేశాల్లో తెలుగువారి ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.