ETV Bharat / state

'సచివాలయ ఉద్యోగులకు అర్హులను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారు?' - latet news of guntur dst dhanra

గుంటూరులో తెలుగు యువత నాయకులు నిరసనకు దిగారు. సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇప్పటివరకూ విధుల్లోకి తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

secretariat employees dharna in guntur dst
secretariat employees dharna in guntur dst
author img

By

Published : Aug 26, 2020, 4:19 PM IST

సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరులో తెలుగు యువత నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా 3 నెలలు నుంచి నిరసన చేస్తున్నా అధికారులు స్పదించటం లేదని తెలుగు యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బ్రహ్మం మండిపడ్డారు.

సర్టిఫికెట్ పరిశీలిన అయిపోయినా ఇప్పటివరకు ఉద్యగాలు ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇకనైనా సంబంధిత మంత్రులు స్పదించి అభ్యర్ధల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామన్నారు. ఈ నెల 31న విజయవాడ ప్రెస్ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరులో తెలుగు యువత నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా 3 నెలలు నుంచి నిరసన చేస్తున్నా అధికారులు స్పదించటం లేదని తెలుగు యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బ్రహ్మం మండిపడ్డారు.

సర్టిఫికెట్ పరిశీలిన అయిపోయినా ఇప్పటివరకు ఉద్యగాలు ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇకనైనా సంబంధిత మంత్రులు స్పదించి అభ్యర్ధల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామన్నారు. ఈ నెల 31న విజయవాడ ప్రెస్ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి

అమరావతి రైతులకు న్యాయం చేస్తాం: డొక్కా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.