ETV Bharat / state

sangam dairy board meeting : ప్రభుత్వం అడ్డొచ్చినా.. రైతులు ఆదరిస్తున్నారు: ధూళిపాళ్ల

author img

By

Published : Dec 22, 2021, 6:36 PM IST

sangam dairy board meeting: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైయిరీ బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. పాల సేకరణకు ప్రభుత్వం అవరోధాలు కలిగించినా.. రైతులు తమను ఆదరిస్తున్నారని చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

sangam dairy board meeting in guntur
సంగం డైరీలో బోర్డు సభ్యుల సమావేశం


sangam dairy board meeting: సంగం డైయిరీ పాల సేకరణకు ప్రభుత్వం అవరోధాలు కలిగించినా.. రైతులు తమను ఆదరిస్తున్నారని సంగం డైయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైయిరీలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.

మేలుజాతి గడ్డిని పెంచేందుకు ప్రోత్సాహకం కింద రైతులకు రూ.15 వేల నగదు అమలు అందచేస్తున్నామన్నారు. అదే విధంగా గడ్డిని ముక్కలు చేసుకునేందుకు అవసరమైన షాప్ కట్టర్ కూడా రాయితీపై.. అందజేసేందుకు బోర్డు తీర్మానించినట్లు తెలిపారు.


sangam dairy board meeting: సంగం డైయిరీ పాల సేకరణకు ప్రభుత్వం అవరోధాలు కలిగించినా.. రైతులు తమను ఆదరిస్తున్నారని సంగం డైయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైయిరీలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.

మేలుజాతి గడ్డిని పెంచేందుకు ప్రోత్సాహకం కింద రైతులకు రూ.15 వేల నగదు అమలు అందచేస్తున్నామన్నారు. అదే విధంగా గడ్డిని ముక్కలు చేసుకునేందుకు అవసరమైన షాప్ కట్టర్ కూడా రాయితీపై.. అందజేసేందుకు బోర్డు తీర్మానించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కేసులో కీలక మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.