ETV Bharat / state

మంత్రి బొత్సకు రాయపూడి గ్రామస్థుల వినతి - raypudi people meet to minister bothsa at amaravathi

రాజధాని పర్యటనకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు తుళ్లూరు మండలం రాయపూడి గ్రామస్థులు.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

raypudi village people meet to minister bothsa satyanarayana at amaravathi
మంత్రి బొత్సకు రాయపూడి గ్రామస్థుల వినతులు
author img

By

Published : Jun 22, 2020, 4:10 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో శ్మశాన వాటిక ను ఏర్పాటు చేయాలని ముస్లింలు ఆయనకు విన్నవించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఆర్​డీఏ కమిషనర్ లక్ష్మీ నృసింహాన్ని మంత్రి ఆదేశించారు.

గతంలో పూడ్చేసిన పాలవాగుకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని మల్లెల హరీంద్రనాథ్​చౌదరి.. మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, గ్రామస్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: జగనన్న చేదోడులో చేతివాటం

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో శ్మశాన వాటిక ను ఏర్పాటు చేయాలని ముస్లింలు ఆయనకు విన్నవించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఆర్​డీఏ కమిషనర్ లక్ష్మీ నృసింహాన్ని మంత్రి ఆదేశించారు.

గతంలో పూడ్చేసిన పాలవాగుకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని మల్లెల హరీంద్రనాథ్​చౌదరి.. మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, గ్రామస్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: జగనన్న చేదోడులో చేతివాటం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.