ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Dec 1, 2020, 10:48 PM IST

గుంటూరు జిల్లా పేరేచర్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ సుబానీ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ సుబానీ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

సీఎం జగన్​పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.