ETV Bharat / state

300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా చింతపల్లిపాడులో ఓ పత్తిమిల్లులో పౌరసరఫరాల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.

author img

By

Published : Jul 14, 2019, 8:13 PM IST

రేషన్ బియ్యం
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులోని ఓ పత్తి మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మిల్లు అద్దెకు తీసుకున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌర సరఫరాల అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే గోదాముల నుంచి యూరియా సంచుల్లోకి బియ్యాన్ని నింపి విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులోని ఓ పత్తి మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మిల్లు అద్దెకు తీసుకున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌర సరఫరాల అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే గోదాముల నుంచి యూరియా సంచుల్లోకి బియ్యాన్ని నింపి విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి

సముద్రంలో స్నానానికి దిగారు.. ఆ తర్వాత?


Kanpur (UP), July 10 (ANI): Heavy downpour led to massive water-logging in several parts of Uttar Pradesh's Kanpur today. While speaking to ANI, a local said, "Our locality is inundated due to water-logging. The situation is creating problems for our children to go to their schools." Several parts of Kanpur are deluged in water, making it more difficult for the school students and the general public to move out of their house. India Meteorological Department (IMD) has predicted light rains showers accompanied with thunderstorm for the next four days in the city.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.