ETV Bharat / state

'ప్రజాసంక్షేమం కోరే నాయకులకు ఓటేయ్యండి' - ap_gnt_46_tdp_elections_pracharan_avb_c9

గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ప్రచారం
author img

By

Published : Mar 26, 2019, 5:47 PM IST

రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ప్రచారం
గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అధిక మెజారిటీతో తెదేపాను గెలిపించాలని కోరారు. చంద్రబాబు మళ్లీఅధికారంలోకి వస్తేనే... రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సూచించారు. జగన్, కేసీఆర్, మోదీకలిసి రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చెయ్యడం సరికాదన్నారు. హత్యా రాజకీయాలను తెదేపా ప్రోత్సహించదన్నారు. 31 కేసులున్న ఘనత ప్రతిపక్ష నాయకుడికే దక్కుతుందన్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సత్య ప్రసాద్ కోరారు.


ఇవి చదవండి

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు


రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ప్రచారం
గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అధిక మెజారిటీతో తెదేపాను గెలిపించాలని కోరారు. చంద్రబాబు మళ్లీఅధికారంలోకి వస్తేనే... రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సూచించారు. జగన్, కేసీఆర్, మోదీకలిసి రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చెయ్యడం సరికాదన్నారు. హత్యా రాజకీయాలను తెదేపా ప్రోత్సహించదన్నారు. 31 కేసులున్న ఘనత ప్రతిపక్ష నాయకుడికే దక్కుతుందన్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సత్య ప్రసాద్ కోరారు.


ఇవి చదవండి

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు


Intro:ap_gnt_46_tdp_elections_pracharan_avb_c9

etv contributer
sk.meera saheb 7075757517
repalle..

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విజయం సాధించే దిశగా ప్రజల్లో ప్రచారాలను చేస్తున్నారు.ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అధిక మెజారిటీతో టీడీపీ ని గెలిపించాలని కోరారు.టీడీపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సూచించారు.
జగన్, కేసీఆర్, మోడీ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు పై విమర్శలు చెయ్యడం సరికాదన్నారు. హత్య రాజకీయాలను టిడిపి ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. 31 కేసులున్న ఘనత ప్రతిపక్ష నాయకుడికే దక్కుతుందని ఆరోపించారు.నిరంతరం జైలుకెళ్ళే నాయకులను కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని కోరారు.


Body:బైట్..అనగాని సత్యప్రసాద్(టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి)..


Conclusion:...etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jilla

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.