ETV Bharat / state

నీటి సమస్య పరిష్కారం కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన.. - Protest for drinking water in Nadukudi village

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో స్థానికులు నిరసన చేపట్టారు. తాగు నీటి సమస్యను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

తాగు నీటి కోసం నిరసన
protest for water
author img

By

Published : Apr 23, 2021, 3:04 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎనిమిది మాసాలుగా పైపు లైన్ నిర్మాణం చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కారణంగా నిరసనకు దిగామని గ్రామస్థులు తెలిపారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎనిమిది మాసాలుగా పైపు లైన్ నిర్మాణం చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కారణంగా నిరసనకు దిగామని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండీ..కరోనా కలవరం: ఆక్సిజన్‌ మీదే 60% మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.