ETV Bharat / state

నేడు బాపట్ల, పర్చూరులో నారా లోకేశ్ పర్యటన - పర్చూరులో లోకేశ్ పర్యటన

నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నారా లోకేశ్ పర్యటించనున్నారు. బాపట్ల, పర్చూరులో వరదలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.

nara lokesh
నారా లోకేశ్
author img

By

Published : Dec 4, 2020, 7:10 PM IST

Updated : Dec 5, 2020, 7:27 AM IST

శనివారం గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి పంట నష్టం వివరాల గురించి తెలుసుకోనున్నారు.

ఇవీ చదవండి..

శనివారం గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి పంట నష్టం వివరాల గురించి తెలుసుకోనున్నారు.

ఇవీ చదవండి..

డ్రై రేషన్ పంపిణీపై కాగ్​ పరిశీలన

Last Updated : Dec 5, 2020, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.