ETV Bharat / state

'కోర్టు ఆదేశించినా.. రఘురామను ఆస్పత్రికి తరలించడంలో జాప్యం ఎందుకు?' - MP Raghurama Advocate Lakshminarayana Reached Guntur Jail

ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది... అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా ఆస్పత్రికి తరలించేందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు.

'హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన : ఎంపీ ఆస్పత్రి తరలింపులో అధికారుల జాప్యం'
'హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన : ఎంపీ ఆస్పత్రి తరలింపులో అధికారుల జాప్యం'
author img

By

Published : May 17, 2021, 8:02 AM IST

Updated : May 17, 2021, 9:38 AM IST

ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడంపై.. ఆయన తరఫు న్యాయవాది ఆగ్రహించారు. ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జాప్యం చేస్తున్నారని తప్పుబట్టారు.

జైలుకు ఎవరు రాలేదు..

ఆర్డర్ కాపీ తీసుకుని జైలు వద్దకు ఎవరు రాలేదని రఘురామ లాయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర జరుగుతుందనే అనుమానం ఉందని ఆక్షేపించారు. ఎంపీకి రమేశ్‌ ఆస్పత్రిలో వైద్యం అందిచమని చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడంపై.. ఆయన తరఫు న్యాయవాది ఆగ్రహించారు. ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జాప్యం చేస్తున్నారని తప్పుబట్టారు.

జైలుకు ఎవరు రాలేదు..

ఆర్డర్ కాపీ తీసుకుని జైలు వద్దకు ఎవరు రాలేదని రఘురామ లాయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర జరుగుతుందనే అనుమానం ఉందని ఆక్షేపించారు. ఎంపీకి రమేశ్‌ ఆస్పత్రిలో వైద్యం అందిచమని చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు.

ఇవీ చూడండి:

నేడు సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్​పై విచారణ

Last Updated : May 17, 2021, 9:38 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.