ETV Bharat / state

తగ్గుతున్న మిర్చి ధరలు.. ఆవేదనలో రైతు - ఏపీలో తగ్గుతున్న మిర్చి ధరలు

మార్కెట్​కు కొత్త మిర్చి వస్తున్న వేళ.. ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. రూ.2 వేల నుంచి రూ.2,500కు ధర పతనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పత్తి నష్టాలు మిగల్చడంతో మరో సమస్య ఎదురవుతోందని వాపోతున్నారు.

తగ్గుతున్న మిర్చి ధరలు
తగ్గుతున్న మిర్చి ధరలు
author img

By

Published : Feb 17, 2021, 4:54 PM IST

మార్కెట్​కు కొత్త మిర్చి వస్తున్న వేళ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు క్వింటాకు సగటున 2 వేల నుంచి 2 వేల 500కు ధర పతనమైందని గుంటూరు రైతులు వాపోతున్నారు. ఎగుమతి రకాలతోపాటు దేశీయంగా వినియోగించే రకాలకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది పత్తి పంట నష్టాలు మిగల్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. మరో నష్టం ఎదురు కానుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం మార్కెట్​కు వస్తున్న మిర్చిలో 10 శాతం మంది రైతులు మాత్రమే శీతల గోదాముల్లో నిల్వ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తేజ రకంతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

మార్కెట్​కు కొత్త మిర్చి వస్తున్న వేళ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు క్వింటాకు సగటున 2 వేల నుంచి 2 వేల 500కు ధర పతనమైందని గుంటూరు రైతులు వాపోతున్నారు. ఎగుమతి రకాలతోపాటు దేశీయంగా వినియోగించే రకాలకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది పత్తి పంట నష్టాలు మిగల్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. మరో నష్టం ఎదురు కానుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం మార్కెట్​కు వస్తున్న మిర్చిలో 10 శాతం మంది రైతులు మాత్రమే శీతల గోదాముల్లో నిల్వ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తేజ రకంతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఇదీ చదవండి:

ఎన్నికల ముందు సరే.. తర్వాత వాడేసిన బ్యాలెట్ పత్రాలు ఏం చేస్తారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.