ETV Bharat / state

ప్రతి ఇంటికి తాగునీరు : మంత్రి లోకేశ్

రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పసుపు-కుంకుమ పథకం దేశంలో ఎక్కడా ఆమలు చేయటం లేదన్నారు.

మంత్రి లోకేశ్ ప్రచారం
author img

By

Published : Apr 6, 2019, 5:03 PM IST

మంత్రి లోకేశ్ ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం నిర్వహించారు. మడలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయటం లేదన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మెుక్కజొన్నకు సబ్సిడీ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కరించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు.

మంత్రి లోకేశ్ ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం నిర్వహించారు. మడలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయటం లేదన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మెుక్కజొన్నకు సబ్సిడీ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కరించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

సమరాంధ్ర-2019: తెదేపా మేనిఫెస్టో వచ్చేసింది!!

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించారు కొరసవాడ నుంచి పాతపట్నం వరకు పదుల సంఖ్యలో వాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం


Body:ట


Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.