ETV Bharat / state

పోలేరమ్మ ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం కనుల పండువగా జరిపారు.

author img

By

Published : Nov 30, 2020, 7:56 AM IST

Karthika powrnami in Poleramma temple
పోలేరమ్మ ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం

కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయం ప్రాంగణంలో ముగ్గులు వేసి ప్రమిదల్లో కోటి ఒత్తులను ఉంచి దీపాలు వెలిగించారు. అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయం ప్రాంగణంలో ముగ్గులు వేసి ప్రమిదల్లో కోటి ఒత్తులను ఉంచి దీపాలు వెలిగించారు. అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

ఇవీ చూడండి...

కార్తిక పౌర్ణమి ప్రత్యేకం.. శివయ్యను స్మరిస్తూ కోలాటం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.