ETV Bharat / state

మిర్చి రైతుకు మెరుగైన ధర: ఏసురత్నం

author img

By

Published : May 20, 2020, 11:44 PM IST

Updated : May 21, 2020, 12:29 AM IST

రైతులు పండించిన మిర్చి పంటకు మెరుగైన ధర వచ్చేలా చేయటంతో పాటు... సులువుగా విక్రయించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ ఏసురత్నం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన యార్డుని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు మార్కెట్ కమిటీ, మిర్చి యార్డు అధికారులు, వ్యాపారులు కూలీలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే యార్డు కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏసురత్నం వెల్లడించారు.

gnuntur mirchi yard chariman interview
గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

మిర్చి పంటకు మెరుగైన ధర వచ్చేలా చేయటంతో పాటు... సులువుగా విక్రయించుకునేలా చర్యలు

మిర్చి పంటకు మెరుగైన ధర వచ్చేలా చేయటంతో పాటు... సులువుగా విక్రయించుకునేలా చర్యలు

ఇదీ చదవండి: యార్డుల్లోనే మగ్గుతున్న మిర్చి బస్తాలు

Last Updated : May 21, 2020, 12:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.