ETV Bharat / state

పుర పోరు: గుంటూరులో హోరెత్తుతున్న ప్రచారం

author img

By

Published : Mar 1, 2021, 5:15 PM IST

గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. తమకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ తెదేపా, వైకాపా, భాజపా తరఫు అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు.

guntur corporation election campaign
గుంటూరులో హోరెత్తిస్తున్న ప్రచారం

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియటానికి ముందుగానే ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలు...ఇలా ఎక్కడ ఓటర్లు కనిపించినా ప్రచారమే దృశ్యాలే కనిపిస్తున్ననాయి. తమకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ తెదేపా, వైకాపా, భాజపా తరఫు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియటానికి ముందుగానే ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలు...ఇలా ఎక్కడ ఓటర్లు కనిపించినా ప్రచారమే దృశ్యాలే కనిపిస్తున్ననాయి. తమకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ తెదేపా, వైకాపా, భాజపా తరఫు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇదీ చదవండి

మరణించిన అభ్యర్థుల స్థానాల్లో కొత్త నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.