ETV Bharat / state

ఇంట్లో చోరీ.. బంగారం ఆభరణాలు అపహరణ

author img

By

Published : Dec 15, 2020, 8:21 AM IST

గుంటూరులోని అమరావతి రోడ్డులో ఓ ఇంట్లోని 44 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు అరుండలపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

gold theft in a house at Guntur
gold theft in a-house at guntur

గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రవిబాబు.. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా ఇంటి తలుపులు, బీరువా తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న 44 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా..అరుండలపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రవిబాబు.. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా ఇంటి తలుపులు, బీరువా తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న 44 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా..అరుండలపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



ఇదీ చదవండి: వైఎస్ జలకళ పథకానికి సవరణలు.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.