ETV Bharat / state

'చంద్రబాబు పర్యటన... రాజధానిపై సీఎం ప్రకటన' - అమరావతిపై ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు తాజా వార్తలు

అమరావతిలో రేపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో... సీఎం జగన్ రాజధానిపై ప్రకటన చేశారని... మాజీమంత్రి పుల్లారావు పేర్కొన్నారు. అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

former minister pullarao on amaravathi
ప్రత్తిపాటి పుల్లారావు
author img

By

Published : Nov 27, 2019, 5:20 PM IST

ప్రత్తిపాటి పుల్లారావు

ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై ప్రకటన చేశారని మాజీమంత్రి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు అమరావతి పర్యటనపై రైతులు, తెదేపా నేతలతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆయన సమావేశమయ్యారు. రాజధానిపై మంత్రులు తలో మాట చెబుతూ... రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులంతా సంఘటితంగా ఉండాలనీ... అన్నదాతలు చేసే ఏ పోరాటానికైనా అందరం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ప్రత్తిపాటి పుల్లారావు

ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై ప్రకటన చేశారని మాజీమంత్రి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు అమరావతి పర్యటనపై రైతులు, తెదేపా నేతలతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆయన సమావేశమయ్యారు. రాజధానిపై మంత్రులు తలో మాట చెబుతూ... రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులంతా సంఘటితంగా ఉండాలనీ... అన్నదాతలు చేసే ఏ పోరాటానికైనా అందరం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి..

'పొదుపును పాటిద్దాం.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుద్దాం'

Intro:AP_GNT_26a_27_PULLARAO_MEET_RAITULU_AVB_AP10032

Centre. Mangalagiri


Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.