ETV Bharat / state

ఈనెల 8న జగనన్న విద్యాకానుక.. ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ - ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలను సందర్శించిన డీఈఓ గంగాభవాని

ఈనెల 8న జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

deo visit prattipadu zp school in guntur district
ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలను సందర్శించిన డీఈఓ గంగాభవాని
author img

By

Published : Oct 7, 2020, 10:45 AM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. ఈనెల 8వ తేదీన అక్కడ జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో డీఈఓ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం హోంమంత్రి సుచరిత విద్యాకానుక కార్యక్రమలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాలకు విద్యాకానుక సామగ్రి పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. ఈనెల 8వ తేదీన అక్కడ జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో డీఈఓ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం హోంమంత్రి సుచరిత విద్యాకానుక కార్యక్రమలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాలకు విద్యాకానుక సామగ్రి పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

స్థానికుల చేతిలో కొండచిలువ హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.