ETV Bharat / state

మాతా శిశు కేంద్రం కూల్చివేత దారుణం: ధూళిపాళ్ల నరేంద్ర - tdp leader dhulipalla narendra kumar news

గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు.

dhulipalla narendra kumar
dhulipalla narendra kumar
author img

By

Published : Nov 7, 2020, 9:33 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు కూల్చి వేయటంపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ధ్వంసమైన భవనాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి నెలా మండలంలోని అన్ని అంగన్​వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు, ఆయాలు ఈ భవనంలోనే సమావేశాలు నిర్వహించుకునేవారని నరేంద్ర కుమార్ గుర్తు చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి

గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు కూల్చి వేయటంపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ధ్వంసమైన భవనాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి నెలా మండలంలోని అన్ని అంగన్​వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు, ఆయాలు ఈ భవనంలోనే సమావేశాలు నిర్వహించుకునేవారని నరేంద్ర కుమార్ గుర్తు చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి

'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.