ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి... నరసరావుపేటలోనే 11 కేసులు

author img

By

Published : May 5, 2020, 3:25 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నరసరావుపేటలో వైరస్ మరింత వేగంగా విజృంభిస్తోంది. జిల్లాలో నేడు 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 11 కేసులు పట్టణంలోనే వెలుగు చూడడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

corona positive cases raised in narasaraopeta guntur district
నరసరావుపేటలో నిర్మానుష్యంగా రహదారులు

గుంటూరు జిల్లాలో నేడు కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 కేసులు నరసరావుపేటలోనే వెలుగుచూడడం స్థానికులను, అధికారులను ఆందోళనగు గురి చేస్తోంది. మరో రెండు కేసులు గుంటూరు నగరంలో నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో నేడు కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 కేసులు నరసరావుపేటలోనే వెలుగుచూడడం స్థానికులను, అధికారులను ఆందోళనగు గురి చేస్తోంది. మరో రెండు కేసులు గుంటూరు నగరంలో నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

'రమ్మంటారా? ఇప్పుడే వస్తా....ఏం చేయమంటారో చెప్పండి...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.