ETV Bharat / state

పిరంగిపురం మండలంలో 100 దాటిన పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ నగరాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి..కానీ గ్రామాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది. పిరంగిపురం మండలంలో కొత్తకేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడినవారి సంఖ్య 130కు పెరిగింది.

author img

By

Published : Aug 8, 2020, 12:14 PM IST

corona cases in guntur dst phiranghipuram are increasing
corona cases in guntur dst phiranghipuram are increasing

గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలో ఒక్క రోజు 24 మందికి కరోనా నిర్థరణ అయింది. చుట్టూ పక్కల గ్రామాల్లో 200 మంది అనుమానితులకు పరీక్షలు చేశారు. పిరంగీపురం మండలంలో ఇప్పటివరకూ.. 130 మందికి పైగా వైరస్ భారిన పడినట్లు గుర్తించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందటంపై ప్రజలు ఆందోళకు గురవతున్నారు.

ఇదీ చూడండి

గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలో ఒక్క రోజు 24 మందికి కరోనా నిర్థరణ అయింది. చుట్టూ పక్కల గ్రామాల్లో 200 మంది అనుమానితులకు పరీక్షలు చేశారు. పిరంగీపురం మండలంలో ఇప్పటివరకూ.. 130 మందికి పైగా వైరస్ భారిన పడినట్లు గుర్తించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందటంపై ప్రజలు ఆందోళకు గురవతున్నారు.

ఇదీ చూడండి

విమానం ఓవర్‌ షూట్‌ కావడం వల్లే ప్రమాదం: మాధవపెద్ది కాళిదాసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.